జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులను ప్రభుత్వం ప్రకటిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు వీరే..

  • శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం- వంగలపూడి అనిత
  • పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- అచ్చెన్నాయుడు
  • విశాఖపట్నం- డోలా బాలవీరాంజనేయస్వామి
  • అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి
  • అనకాపల్లి- కొల్లు రవీంద్ర
  • కాకినాడ- పొంగూరు నారాయణ
  • తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు
  • ఏలూరు- నాదెండ్ల మనోహర్‌
  • పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్
  • ఎన్టీఆర్‌- సత్యకుమార్ యాదవ్‌
  • కృష్ణా- వాసంశెట్టి సుభాష్‌
  • గుంటూరు- కందుల దుర్గేష్‌
  • బాపట్ల- కొలుసు పార్థసారథి
  • ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
  • నెల్లూరు- ఎన్‌ఎండీ ఫరూక్‌
  • నంద్యాల- పయ్యావుల కేశవ్‌
  • అనంతపురం- టీజీ భరత్‌
  • శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్‌
  • వైఎస్‌ఆర్‌- ఎస్‌.సవిత
  • అన్నమయ్య- బీసీ జనార్దన్‌రెడ్డి
  • చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
Join WhatsApp Channel