Swami Paripoornananda: 123 స్థానాలు వైఎస్ఆర్ సీపీ గెలుస్తుంది…

 ఎన్నికల ఫలితాలప్తె పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు.  … Read more

TDP Twitter Official: స్వంత పార్టీ వారి ట్రోలింగ్ బారిన పడ్డ తెలుగుదేశం ట్విట్టర్ అకౌంట్

  ఒక పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లో వేరే పార్టీ అభిమానులు వ్యతిరేక కామెంట్లు చేయడం సాదారణంగా జరిగేదే. అయితే అదే పార్టీ అభిమానులు వారి … Read more

Pinnelli EVM Case: పిన్నెల్లిపై కేసులో పెద్ద తలకాయలు? .. కేసు సంచలనం కానుందా ..

పోలింగ్‌ కేంద్రంలో  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన సంఘటన ఉన్న వీడియో బయటికి రావడం, ఆ వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై అరెస్ట్ వారెంట్ … Read more

Lok Sabha 2024: పోటీ చేస్తున్న అభ్యర్థులలో ధనికులు తెలుగువారే! ..మొదటి స్థానంలో ఎవరంటే..

ఈ లోక్ సభ ఎన్నికలలో పోటీచేసిన 8360 మందిలో ఎవరు అత్యంత ధనిక అభ్యర్థి అనేది మీకు తెలుసా? ఆయన తెలుగు వారే! ఆయనే తెలుగుదేశం పార్టీ … Read more

Chandra babu Tour: దేశం దాటిన చంద్రబాబు.. సాక్ష్యాల తారుమారుకేనా..?

ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనకు ఎవరు వెళతారు అని అడిగితే అందరూ చెప్పేది జగన్ అని. అంతలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు జగన్ పర్యటనపై ఊదరగొట్టాయి. లండన్ … Read more

Lok Sabha Elections 2024: బీజేపీకి పూర్తి మెజార్టీ కష్టమేనా?

చాలా సర్వేలు ఈ ఎన్నికలలో బిజెపికి తిరుగులేదు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది అని చెపుతున్నాయి. బిజెపి కూడా 400 పైగా స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుంది అని … Read more

AP Elections 2024: మారుతున్న స్వరాలు .. వైసీపీ గెలుపు కష్టమేనా?

ఎన్నికల ముందు ఏ విశ్లేషకుడు చెప్పినా, ఏ సర్వే చూసినా వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అనే సాగింది. ఒకవైపు టీవి9, NTV లలో చర్చలు, సోషల్ మీడియా, … Read more

UNDI Assembly – ముక్కోణపు పోటీలో “ఉండి” రాజు ఎవరు….

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో అనేక స్థానాల్లో ముక్కోణపు పోటీ జరిగినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో జరిగిన పోటీ మాత్రం చాలా … Read more

Pithapuram: నామినేషన్‌ వేసిన పవన్‌కళ్యాణ్… వామ్మో ఇన్ని అప్పులా!

పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్ధిగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి … Read more

మైల'వరం' ఎవరికి? టిడిపిలో త్రిముఖపోటీ .. ముందంజలో బొమ్మసాని?!

వసంత ప్రసాద్ చెరికతో మైలవరం తెలుగుదేశం పార్టీలో సీటు రగడ మరింత ముదిరింది. తనకే సీటు వస్తుందని  వసంత ప్రసాద్ భావిస్తుండగా సీటుకోసం ఒకవైపు దేవినేని ఉమ, … Read more

Join WhatsApp Channel